తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో అన్యమతస్తుల కోసం ఉద్దేశించిన డిక్లరేషన్ రద్దు వ్యవహారం చల్లారట్లేదు. డిక్లరేషన్ను రద్దు చేయట్లేదని, తన మాటలను వక్రీకరించారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చిన తరువాత కూడా అదే రగడ కొనసాగుతోంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలకు పాల్పడుతోందని, శ్రీవారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cfEa6m
Sunday, September 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment