Friday, September 25, 2020

రోడ్ల దిగ్బంధనం.. రైల్ రోకో.. వేలాదిగా పోటెత్తిన రైతులు... 'భారత్ బంద్' ఇలా జరిగింది...

భారత్ బంద్‌లో భాగంగా రైతు నిరసనలు,నినాదాలతో ఉత్తరాది రాష్ట్రాలు దద్దరిల్లాయి. ముఖ్యంగా పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్‌కు మంచి స్పందన లభించింది. వేలాది సంఖ్యలో రైతులు రోడ్డు పైకి వచ్చి కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించారు. కేంద్రం తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GdNqMd

Related Posts:

0 comments:

Post a Comment