భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఉద్రిక్తతల నివారణ కోసం రెండు దేశాలూ ఓ వైపు చర్చలు జరుపుతూనే మరో వైపు తీవ్రస్థాయి హెచ్చరికలు చేసుకుంటున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) విషయంలో భారత్ అంగీకరించని 1959నాటి ఒప్పందం ప్రకారం భూభాగాలు తమవేనన్న చైనా వాదనను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చడం, లదాక్ ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34dTWuT
Wednesday, September 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment