గుజరాత్లోని సూరత్లో ఉన్న హజీరా ఓఎన్జీసీ ప్లాంట్లో గురువారం(సెప్టెంబర్ 24) తెల్లవారుజామున 3గంటలకు భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ప్లాంట్లో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు తర్వాత ప్లాంట్ నుంచి దాదాపు 10కి.మీ మేర ఒక రకమైన గ్యాస్ వాసన వ్యాపించింది. పేలుడు శబ్దంతో ఉలిక్కిపడ్డ సూరత్ ప్రజలు భూకంపం సంభవించిందేమోనని మొదట అపోహ పడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hVkWnF
సూరత్ ఓఎన్జీసీ ప్లాంట్లో పేలుడు... భారీగా ఎగిసిపడుతున్న మంటలు...
Related Posts:
సర్వేలతో పాటు ఇదీ అటు వైపే!: 2019లో ఏపీకి ముఖ్యమంతి వైయస్ జగన్?అమరావతి: 2014లో అతివిశ్వాసంతో ఓడిపోయామని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన… Read More
జగన్ ఎవరెవరికి ఎందుకు లొంగిపోయారంటే?: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల సంచలన లేఖఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు గురువారం ఘాటైన బహిరంగ లేఖ రాశారు… Read More
సామాన్యుడిలా జగన్ శ్రీవారి దర్శనం, విశాఖలో హత్యాయత్నం నుంచి కాపాడింది ఆయనే, ఆశ్చర్యమేసింది: రోజాచిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని… Read More
అలోక్ వర్మకు హైపవర్ కమిటీ షాక్, సీబీఐ డైరెక్టర్గా తొలగింపు, ఎక్కడకు బదలీ చేశారంటే?న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ అలోక్ వర్మకు షాక్ తగిలింది. ఆయన బాధ్యతలు చేపట్టిన రోజులోనే హైపవర్ కమిటీ గట్టి ఝలక్ ఇచ… Read More
కాశ్మీరీ ఐఏఎస్ రాజీనామాపై కేంద్రమంత్రి స్పందన, నిప్పులు చెరిగిన చిదంబరంన్యూఢిల్లీ: కాశ్మీరీ ఐఏఎస్ అధికారి షా ఫైసల్ రాజీనామాపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. అతను ఉగ్రవాదాన్ని ఖండించడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు… Read More
0 comments:
Post a Comment