గుజరాత్లోని సూరత్లో ఉన్న హజీరా ఓఎన్జీసీ ప్లాంట్లో గురువారం(సెప్టెంబర్ 24) తెల్లవారుజామున 3గంటలకు భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ప్లాంట్లో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు తర్వాత ప్లాంట్ నుంచి దాదాపు 10కి.మీ మేర ఒక రకమైన గ్యాస్ వాసన వ్యాపించింది. పేలుడు శబ్దంతో ఉలిక్కిపడ్డ సూరత్ ప్రజలు భూకంపం సంభవించిందేమోనని మొదట అపోహ పడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hVkWnF
సూరత్ ఓఎన్జీసీ ప్లాంట్లో పేలుడు... భారీగా ఎగిసిపడుతున్న మంటలు...
Related Posts:
ఇండియా టుడే సర్వే: బీజేపీకి ఓటమి తప్పదు, జగన్-కేసీఆర్ కలిసినా మోడీని కాపాడలేరు?అమరావతి/న్యూఢిల్లీ: ఇండియా టుడే - కార్వీ ఇన్సైట్స్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రం… Read More
తెలంగాణ పంచాయతీ పోరు.. రెండో దశ పోలింగ్ పై ఉత్కంఠహైదరాబాద్ : రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 3వేలకు పైగ… Read More
అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత: నింగిలోకి అత్యంత తక్కువ బరువున్న కలాంశాట్శ్రీహరికొట: అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహంను నింగిలోకి విజయవంతంగా ఇస్రో పంపింది. ఈ ఉపగ్రహం పేరు కలాంశాట్.ఇ… Read More
టిడిపిలోకే వంగవీటి రాధా : ముహూర్తం ఖరారు : 26వ తేదీ సాయంత్రం బాబు సమక్షంలో..!వంగవీటి రంగా తనయుడు రాధా టిడిపి ఎంట్రీ ముమూర్తం ఖరారైంది. తాజాగా రాధా మీడియా సమావేశంలో తన భవిష్య త్ రాజకీయం గురించి స్పష్టత ఇవ్వలేదు. ఏ పార… Read More
ఏపిలో వైసిపి కే ఆధిక్యం : 8.2 % ఓట్ల తేడా : రిపబ్లిక్ టీవి- సీ ఓటర్ సర్వే సంచలనం..!సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ఏపిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇదే సమయంలో తాజాగా రిపబ్లిక్ టీవి - సీ ఓటర్ జాతీయ స్థాయ… Read More
0 comments:
Post a Comment