బెంగళూరు/ కేజీఎఫ్: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో అల్లర్లు జరగడానికి, ఎమ్మెల్యే ఇంటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ద్వంసం కావడాకి కారణం అయిన ప్రధాన నిందితుడు, కింగ్ పిన్ ముజాహిద్ అనే వ్యక్తిని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకాలం ఇతర ప్రాంతాల్లో తప్పించుకుని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k7u5em
Bengaluru riots: డ్రగ్స్ కేసులో పోలీసులు బిజీ, బంధువుల ఇంట్లో బిర్యానీకి వచ్చిన ముజాహిద్, ఖర్మ!
Related Posts:
ఒకవేళ తెలంగాణ లాక్ డౌన్ చేస్తే..? వాట్ నెక్స్ట్.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలుకరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధాని మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటలకు పొడగించారు. ఆదివారం ఉదయం 6గంటల న… Read More
కరోనావైరస్ ఎఫెక్ట్ : ఖననం చేసేందుకు చోటు లేదు..చర్చీల్లో పెరిగిపోతున్న శవపేటికలుఇటలీ: కరోనావైరస్ ప్రపంచంలో కరాళ నృత్యం చేస్తోంది. చైనాలోని హూబే ప్రావిన్స్లో బయటపడ్డ ఈ ప్రమాదకరమైన వైరస్ క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. చైనాల… Read More
ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్: సీసీఎంబీని కోరిన సీఎం కేసీఆర్, పాల్గొన్న జగన్న్యూఢిల్లీ: కరోనావైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్… Read More
కరోనాపై సమరానికి పవన్ పిలుపు .. సాయంత్రం 5గంటలకు జనసేనాని గంటానాదంకరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే… Read More
మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు తప్ప మొత్తం బంద్.. జనతా కర్ఫ్యూలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా.. ఇంకొద్ది గంటల్లో దేశవ్యాప్త జనతా కర్ఫ్యూ మొదలు కానుంది. ఆదివారం(22న) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వ… Read More
0 comments:
Post a Comment