Thursday, September 10, 2020

Bengaluru riots: డ్రగ్స్ కేసులో పోలీసులు బిజీ, బంధువుల ఇంట్లో బిర్యానీకి వచ్చిన ముజాహిద్, ఖర్మ!

బెంగళూరు/ కేజీఎఫ్: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో అల్లర్లు జరగడానికి, ఎమ్మెల్యే ఇంటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ద్వంసం కావడాకి కారణం అయిన ప్రధాన నిందితుడు, కింగ్ పిన్ ముజాహిద్ అనే వ్యక్తిని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకాలం ఇతర ప్రాంతాల్లో తప్పించుకుని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k7u5em

Related Posts:

0 comments:

Post a Comment