కర్నూలు: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలో సుమారు 50 అడుగుల లోయలో ఓ వ్యాను పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యానులో 9 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kE3p5h
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం: లోయలో పడిన వ్యాన్, 9 మంది గల్లంతు
Related Posts:
ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు: వైరస్ లక్షణాలతో: నియంత కిమ్జొంగ్ ఏం చేశాడో తెలుసా?ప్యాంగ్యాంగ్: ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది కరోనా వైరస్. ఇప్పటిదాకా 200లకు పైగా దేశాలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని బలి తీసుకుం… Read More
ఏపీలో మద్యం షాపులు ఇక రాత్రి 9 గంటల వరకు: చివరి గంట దేనికోసమంటే? మందుబాబులకు నో ఛాన్స్అమరావతి: రాష్ట్రంలో మద్యం దుకాణాల సమయాన్ని సవరించింది ప్రభుత్వం. మద్యం దుకాణాలు తెరచి ఉంచే సమయాన్ని పొడిగించింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో అన్ని మద్యం దు… Read More
కన్నా కోడలు మృతి కేసులో ట్విస్ట్, అనుమానం ఉంది: భర్త, తోడల్లుడితో ఆర్థిక లావాదేవీల్లో వివాదాలు..ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కోడలు సుహారిక మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది. ఆమె మృతిపై భర్త ఫణీంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవాళ సైబరాబా… Read More
Coronavirus: సీఎంకు కరోనా పాజిటివ్, మంత్రులతో మీటింగ్, టెస్ట్ లకు క్యూ, ఐఏఎస్, ఐపీఎస్ లు !భోపాల్/ న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను గడగడాలిస్తున్న కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి మాజీ ప్రధానులు, మంత్రులు, ఎమ్మెల్యేలను వదలడం లేదు. ఇప్పుడు మధ్యప్రదే… Read More
ఏపీ కరోనా హాట్స్పాట్లుగా ఆ అయిదు జిల్లాలు: సగం కేసులు అక్కడి నుంచే: తీవ్రత.. మరింతఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రోజూ వేలకొద్దీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కేసులు కనిపించిన తొలిరోజుల… Read More
0 comments:
Post a Comment