కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధం కావడానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు తలపెట్టిన ఛలో అమలాపురం ఆందోళనతో కోనసీమలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అడుగడుగునా మోహరించారు. 144 సెక్షన్ను విధించారు. క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ)
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fxql7D
సీఆర్పీసీ 30: పోలీసుల గుప్పిట్లో కోనసీమ..ఉద్రిక్తత: అడుగడుగునా: పోలీసుల అదుపులో కమలనాథులు
Related Posts:
ఘోరం: కాళ్లు, చేతులు కట్టేసి.. కట్టుకున్న భార్యపై స్నేహితులతో కలిసి గ్యాంగ్రేప్అనంతపురం: హైదరాబాద్లో వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే అనంతపురం జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై కట్టుకున్న భర్తే, తన … Read More
ఎస్పీజీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం: స్టేటస్ సింబల్ కాదంటూ అమిత్ షాన్యూఢిల్లీ: ఎస్పీజీ సవరణ బిల్లుకు మంగళవారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం కోసం ఓటింగ్ ప్రారంభించగానే కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశ… Read More
గ్రామీణ పేదరికంలో ఆందోళనకర పెరుగుదల: ఆ మూడు రాష్ట్రాల్లో దుర్భరం..!న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో గ్రామీణ పేదరికంలో ఆందోళనకరంగా పెరుగుదల చోటు చేసుకుంది. గ్రామీణ పేదల పరిస్థితి దిగజారింది. ఇదివరకు ఉన్నప్… Read More
రూ.35కే కిలో.. ఉల్లిగడ్డలు అమ్మిన మాజీ ఎంపీ.. బీజేపీ ఆఫీస్ బయట..నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడల్లా రాజకీయ నాయకులు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేయడం చాలా సాధారణంగా మారింది. ప… Read More
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే రాజాసింగ్ల మధ్య రాజకీయ వైరంబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిల మధ్య రాజకీయా విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో పార్టీ తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాజాసింగ… Read More
0 comments:
Post a Comment