గత కొన్ని రోజులుగా మావోయిస్టుల వార్తలు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మొదట్లో మావోయిస్టు అగ్ర నేత గణపతి లొంగిపోతున్నారంటూ ప్రచారం జరగ్గా... ఆ తర్వాత మావోయిస్టు వర్గాలు దాన్ని ఖండించాయి. ఇదే క్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ పర్యటనకు కూడా వెళ్లి వచ్చారు. ఇటీవలే కదంబా అడవుల్లో ఓ ఎన్కౌంటర్ కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cmgdue
టార్గెట్ 300 మావోయిస్ట్... ఉత్కంఠగా సెర్చ్ ఆపరేషన్... అడవిలో అసలేం జరుగుతోంది...
Related Posts:
Fact Check : నిజమేనా... పాత రూ.10,రూ.5 కాయిన్లతో లక్షలు సంపాదించవచ్చా..?మీవద్ద పాత రూ.10,రూ.5 కాయిన్స్ ఉంటే చాలు బోలెడు డబ్బు సంపాదించవచ్చంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టుల ప్రకారం..… Read More
Jammu Kashmir : నేడే ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం-అందరి దృష్టి అటు వైపే...జమ్మూకశ్మీర్లోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం(జూన్ 24) జరగనున్న సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. ఈ సమావేశాని… Read More
తాడేపల్లి గ్యాంగ్ రేప్ : రైల్వే ట్రాక్పై కనిపించిన నిందితుడు... అంతలోనే మాయం...గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరంలో యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ రేప్ నిందితుల్ల… Read More
కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటుపై బలరాం నాయక్ రియాక్షన్...మూడేళ్ల పాటు చట్టసభలకు పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం విధించిన అనర్హత వేటుపై కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ స్పందించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తన… Read More
Delta Plus Variant : ఇప్పటికైతే ఆధారాల్లేవ్.. డెల్టా ప్లస్తో థర్డ్ వేవ్ ముప్పుపై టాప్ డాక్టర్...భారత్లో డెల్టా ప్లస్ వేరియంట్తో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా అన్న దానిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కే… Read More
0 comments:
Post a Comment