అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 25వ తేదీన సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో కేబినెట్ భేటీ కాబోతోంది. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాలు, సంక్షేమ పథకాల సమీక్ష, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలపై మంత్రివర్గం చర్చిస్తుందని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hM7PW4
Sunday, September 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment