అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 25వ తేదీన సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో కేబినెట్ భేటీ కాబోతోంది. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాలు, సంక్షేమ పథకాల సమీక్ష, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలపై మంత్రివర్గం చర్చిస్తుందని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hM7PW4
25న కేబినెట్: అమరావతి భూముల విచారణపైనే ఫోకస్? సిట్ బదులుగా సీబీఐకి
Related Posts:
గాయాలతోనే 'కెమెరా ఆన్'.. కన్నీటితో 'కర్తవ్యం'.. కేరళ బంద్లో \"షాజిలా\" తెగువకేరళ : వృత్తిపట్ల నిబద్ధత.. మొక్కవోని ధైర్యం.. విధినిర్వహణలో తెగువ. వెరసి ఎన్నో వార్తలకు సాక్షిగా నిలిచిన ఆమె.. ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. శబరిమల అయ… Read More
చంద్రబాబు డీజీపీపై ఒత్తిడి చేశారు, 'జగన్ తప్పించుకున్నారు, రేపు కుట్ర బయటకు అన్నారు': ఆళ్లఅమరావతి: తమ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనపై ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్… Read More
దుక్కలా ఉండి పెన్షన్ కావాలా : భర్త పోయాడా అంటే చెప్పరు : మహిళల పై అయ్యన్న ఆక్రోశం..!ఆయన ఓ మంత్రి. టిడిపి అవిర్భావం నుండి రాజకీయాల్లో ఉన్న సీనియర్. ప్రజల కోసమని చెబుతూ ఏపి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి… Read More
సెలబ్రిటీలపై కన్నేసిన కమలం పార్టీ: బీజేపీలోకి అక్షయ్ కుమార్, మాధురీ దీక్షిత్..?2019 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ సినిమా స్టార్లపై కన్నేసింది. వీలైనంత ఎక్కువమంది సినీ స్టార్లు బీజేపీలో చేర్పించే బాధ్యతను స్థానిక నాయకులకు అప్పగించ… Read More
రాఫెల్ డీల్, లోకసభలో రచ్చ: HAL సామర్థ్యంపై మీకే డౌట్.. కాంగ్రెస్ను దులిపేసిన నిర్మలా సీతారామన్న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ అంశంపై లోకసభలో శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దీనిపై జేపీసీ వేసేందుకు బీజేపీ… Read More
0 comments:
Post a Comment