అమాయకుల అమాయకత్వమే పెట్టుబడిగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరకు వస్తువు వస్తోందని ఆశపడటంతో మొదటికే మోసం వస్తోంది. అలా ఘజియాబాద్కి చెందిన ఒకతను.. ఒకరు కాదు ఇద్దరు కాదు 2500 మందిని మోసం చేశాడు. తక్కువ ధరకు మొబైల్ ఇప్పిస్తానని, ఈఎంఐ అవకాశం కూడా ఉంది అని నమ్మబలికాడు. అయితే ఇర్ఫాన్ పఠాన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. భారీ మోసం బయటపడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kugz4V
2500 మందిని మోసం.. చౌకగా ఫోన్లు, ఈఎంఐ పేరుతో వల. అరెస్ట్, మొబైల్స్ సీజ్..
Related Posts:
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కాంగ్రెస్: పొత్తు కోసం ఆప్ తో సంప్రదింపులు: మిగిలింది ఒక్క స్థానమేన్యూఢిల్లీ: చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ లోక్… Read More
అన్న అప్పు చేశాడని టెక్కీ చెల్లి మీద అత్యాచారం, కిడ్నాప్, దాడి, వడ్డీ వ్యాపారి వీరంగం !బెంగళూరు: అన్న అప్పు చేశాడని, తీసుకున్న రుణం చెల్లించలేదని విద్యావంతురాలైన చెల్లెలు మీద వడ్డీ వ్యాపారి అత్యాచారం చేసిన ఘటన బెంగళూరు నగరంలో సంచలనం కలిగ… Read More
రవళి కుటుంబాన్ని ఆదుకుంటాం.. నిందితుడిని శిక్షిస్తాం : మంత్రి ఎర్రబెల్లిహైదరాబాద్ : వరంగల్ ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ విద్యార్థిని రవళి సోమవారం సాయంత్రం కన్నుమూసింది. మంగళవారం నాడు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో పోస్టు… Read More
హద్దులు దాటుతున్నారు : కేసీఆర్..జగన్ దర్మార్గాలకు పాల్పడుతున్నారు: సీయం ఫైర్...!తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..వైసిపి అధినేత జగన్ పై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏ వ్యక్తికై నా, సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి అని.. అ… Read More
సైనిక వీరుడు అభినందన్ కథతో సినిమా.. ఆ పాత్రకు జాన్ అబ్రహమేనా?ఢిల్లీ : తెలుగు, హిందీ. ఏ సినిమా రంగం చూసినా.. సమస్తం బయోపిక్ మయం. అవును, ఇది అక్షరాలా సత్యం. తెలుగులో ఇటీవల మహానటి సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్… Read More
0 comments:
Post a Comment