అమాయకుల అమాయకత్వమే పెట్టుబడిగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరకు వస్తువు వస్తోందని ఆశపడటంతో మొదటికే మోసం వస్తోంది. అలా ఘజియాబాద్కి చెందిన ఒకతను.. ఒకరు కాదు ఇద్దరు కాదు 2500 మందిని మోసం చేశాడు. తక్కువ ధరకు మొబైల్ ఇప్పిస్తానని, ఈఎంఐ అవకాశం కూడా ఉంది అని నమ్మబలికాడు. అయితే ఇర్ఫాన్ పఠాన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. భారీ మోసం బయటపడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kugz4V
Wednesday, September 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment