అమాయకుల అమాయకత్వమే పెట్టుబడిగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరకు వస్తువు వస్తోందని ఆశపడటంతో మొదటికే మోసం వస్తోంది. అలా ఘజియాబాద్కి చెందిన ఒకతను.. ఒకరు కాదు ఇద్దరు కాదు 2500 మందిని మోసం చేశాడు. తక్కువ ధరకు మొబైల్ ఇప్పిస్తానని, ఈఎంఐ అవకాశం కూడా ఉంది అని నమ్మబలికాడు. అయితే ఇర్ఫాన్ పఠాన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. భారీ మోసం బయటపడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kugz4V
2500 మందిని మోసం.. చౌకగా ఫోన్లు, ఈఎంఐ పేరుతో వల. అరెస్ట్, మొబైల్స్ సీజ్..
Related Posts:
ఇంటెలిజెన్స్ అలర్ట్: పండగ సీజన్ సందర్భంగా భారత్లో ఆల్ఖైదా,ఐసిస్ దాడులున్యూఢిల్లీ: ఇప్పటి వరకు జైషే మహ్మద్, లష్కరేతొయిబా లాంటి ఉగ్ర సంస్థలే భారత్ లక్ష్యంగా దాడులు నిర్వహిస్తూ వచ్చాయి. తాజాగా ఆల్ఖైదా, ఐసిస్ ఉగ్రసంస్థల కన… Read More
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అదే కారణమా! అసత్య ప్రచారమంటూ..హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు హికా కారణమా? అసలు హికా తుపానుతో ఏపీ, తెలంగాణలో పడుతున్న వానలకు సంబంధం ఉందా? హికా కారణంగా వానలు పడ… Read More
దసరా ఉత్సవాలకు బంగారు దుర్గమ్మ ... 50 కేజీల బంగారంతో కలకత్తాలో తయారీదసరా ఉత్సవాలకు దేశమంతా సిద్ధమవుతోంది. దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మను ఆరాధించేందుకు సిద్ధమవుతున్నారు అమ్మవారి భక్తులు. అసలు దసరా అనగానే గుర్తొచ్చే… Read More
సంపదలో క్షీణత: టాప్-10 భారతీయ సంపన్నులకేమైంది?న్యూఢిల్లీ: భారత కుబేరుల సంపద కరిగిపోతోందా? అంటే అవుననే అంటోంది తాజా నివేదిక. హురున్ రిపోర్ట్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ … Read More
నారదా కుంభకోణం: సీబీఐ వలలో ఐపీఎస్ చేప: మరో వికెట్!కోల్ కత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఓ అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయ్యారు… Read More
0 comments:
Post a Comment