అమాయకుల అమాయకత్వమే పెట్టుబడిగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరకు వస్తువు వస్తోందని ఆశపడటంతో మొదటికే మోసం వస్తోంది. అలా ఘజియాబాద్కి చెందిన ఒకతను.. ఒకరు కాదు ఇద్దరు కాదు 2500 మందిని మోసం చేశాడు. తక్కువ ధరకు మొబైల్ ఇప్పిస్తానని, ఈఎంఐ అవకాశం కూడా ఉంది అని నమ్మబలికాడు. అయితే ఇర్ఫాన్ పఠాన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. భారీ మోసం బయటపడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kugz4V
2500 మందిని మోసం.. చౌకగా ఫోన్లు, ఈఎంఐ పేరుతో వల. అరెస్ట్, మొబైల్స్ సీజ్..
Related Posts:
జనసేన అక్కడే ఫోకస్ చేస్తోంది, ఎందుకు?: పవన్ కళ్యాణ్పై వైసీపీ అనుమానంఅమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రతిపక్ష వైయస్సార్ … Read More
ఫ్లోరిడాలో దారుణం: స్టోర్లో తెలంగాణ వ్యక్తిని కాల్చి చంపిన దుండగులుఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని (యాదాద్రి భువనగిరి జిల్లా) ఆత్మకూరుకు చెందిన కొత్త గోవర్ధన్ రెడ్డిపై గుర్త… Read More
పోలవరం చూడాలా నాయనా! తడిసి మోపడవుతున్న సందర్శన ఖర్చుఅమరావతిః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రచార కార్యక్రమాలపై ఆసక్తి చాలా ఎక్కువే. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు, ఏ పనిచేసినా దాని గురిం… Read More
పుల్వామా ఎఫెక్ట్: ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం..! : సైనిక చర్య పైనే దృష్టి..!సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుల్వామా లో భారత జవాన్ల పై ఉగ్రవాదు ల దాడి..సైనికుల మరణం తరువాత దేశ వ్యా… Read More
టార్గెట్ చంద్రబాబు : నేడు ఏపికి అమిత్ షా : రాజమండ్రిలో బహిరంగ సభ..బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా మరి కొద్ద గంటల్లో ఏపి పర్యటనకు వస్తున్నారు. రాజమండ్రిలో ఆయన పార్టీ నేత లతో సమావేశం అవుతారు. బహిరంగ సభలోన… Read More
0 comments:
Post a Comment