మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏసీబీ ఆయన నివాసంపై దాడి చేయగా... దాదాపు రూ.100కోట్ల పైచిలుకు ఆస్తులను గుర్తించారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పలు భూ వివాదాల్లో సెటిల్మెంట్లే ఆయన్ను పట్టించినట్లు తెలుస్తోంది. నర్సింహారెడ్డికి బినామీలు కూడా ఉన్నారని గుర్తించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/360GKMn
బయటపడుతున్న ఏసీపీ భారీ అవినీతి.. రూ.100 కోట్లు పైనే... పేరున్న బడా లీడర్ బినామీలతో లింకులు..
Related Posts:
భారత్ చైనా చర్చలు: లదాక్ నుంచి వెనక్కి.. మనం మిత్రులంటూ డ్రాగన్ కొత్త రాగం.. అమెరికాపై విసుర్లు..భారత్ - చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు దాదాపుగా చల్లారాయి. శుక్రవారం రెండు దేశాల మధ్య జరిగిన రాయబార చర్చలు ఫలవంతంగా ముగిశాయి. జూన్ 30న లెఫ్టినెంట్ జనర… Read More
ఓ వరుడు, ఇద్దరు వధువులు.. ఓకే కల్యాణ మండపంలో, ఫ్యామిలీ మెంబర్స్ సాక్షిగా పెళ్లి, ఏడడుగులు..పెళ్లి అనేది వరుడు, వధువు మధ్య ఆడంబరంగా జరిగే వేడుక. కానీ ఒక కల్యాణ మండపంలో ఒక వరుడు, ఇద్దరు వధువులు పెళ్లి తంతు తెలుసా..? అసలు సనాతన హిందూ సంప్రాదాయం… Read More
CM Work From Home, హోమ్ క్వారంటైన్ లో అప్ప, కారు డ్రైవర్, ఎస్కార్ట్ సిబ్బందికి పాజిటివ్, హడల్ !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు రాజకీయ ప్రముఖులు కూడా హడలిపోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, అనేక మంది రాజకీయ ప్రముఖులను పొట్టనపెట్టుకు… Read More
లైంగిక వేధింపులు ఆరోపణలు: సియోల్ మేయర్ ఆత్మహత్య, క్షమించాలంటూ నోట్సియోల్: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ మేయర్ పార్క్-వోన్-సూన్(64) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనపై లైంగిక ఆరోపణలు వచ్చిన మర… Read More
ఐఫోన్లలో పనిచేయని పబ్జీ, స్పాటిఫై, టిండర్ యాప్స్.. సడెన్ క్రాష్, ఏమైంది?ఐఫోన్లలో పలు ప్రముఖ యాప్స్ పనిచేయడం లేదు. ఇందులో పబ్జీ మొబైల్, స్పాటిఫై. టిండర్, పింట్రెస్ట్తో సహా మరిన్ని యాప్స్ ఐఓఎస్పై క్రాష్ అయ్యాయి. దీంతో ఐఓ… Read More
0 comments:
Post a Comment