హైదరాబాదు: కరోనావైరస్ విజృంభించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరగాల్సిన పరీక్షలు, ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదాపడ్డాయి. అయితే కరోనాతో కలిసే జీవితం సాగించాల్సి వస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ భావిస్తోంది. కరోనాతో వాయిదా పడ్డ పలు పరీక్షలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j7J1IX
TSCET-2020:పరీక్షా తేదీ షెడ్యూలు వచ్చేసింది.. స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్..!
Related Posts:
అమెరికాలో దారుణం: సీనీ ఫక్కీలో భయానక హత్యలు -పోలీసుల ఫైరింగ్పైనా అనుమానాలు''అసలే ఎన్నికల టెన్షన్.. టీవీలో సీరియస్ గా వార్తలు చూస్తున్న నాకు.. సడన్ గా తుపాకి పేలుడు శబ్దం వినిపించింది.. నిమిషం వ్యవధిలోనే నాలుగైదు రౌండ్ల కాల్ప… Read More
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: పశ్చిమగోదావరిలో అత్యధికం, కర్నూలులో అత్యల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, భారీ సంఖ్యలో మాత్రం పాజటివ్ కేసులు రావడం లేదు. భారీ సంఖ్యలో పరీక్షలు చేస… Read More
ట్రంప్ పతనం: ఫాక్స్ న్యూస్ వైచిత్రి -నాడు ఆజ్యం పోసినవాళ్లే.. నేడు బైడెన్కు జైకొడుతూ..గడిచిన దశాబ్దకాలంలో.. ఉదారవాద రాజకీయాలకు వ్యతిరేకంగా జాతీయవాద ధోరణి దూసుకొచ్చి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సందర్భం చాలా దేశాల్లో చోటుచేసుకుంది. అతి… Read More
కరోనా కలకలం: ఏపీలో 829 టీచర్లు, 575 మంది విద్యార్థులకు కరోనా, తల్లిదండ్రుల ఆందోళనఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో నవంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలను తెరిచిన విషయం తెలిసిందే. అయితే… Read More
నో రిటైర్మైంట్: నితీశ్ కామెంట్స్పై పార్టీ రియాక్షన్.. సీరియస్గానే చేశారు.. కానీ...బీహర్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత ప్రచారం నేటితో ముగిసింది. అయితే సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని క… Read More
0 comments:
Post a Comment