గల్వాన్ లోయ ఘటన తర్వాత సరిహద్దుల్లో చైనా నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, అదే సమయంలో పాకిస్తాన్ నుంచి చొరబాట్లు భారత్ ను అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా చేస్తున్నాయి. దీంతో సరిహద్దుల్లో మోహరింపులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్రం.. వాటిని పెంచుకుంటూ వెళుతోంది. తాజాగా తేలికపాటి యుద్ధవిమానం తేజస్తో పాటు మరిన్ని ఎయిర్క్రాఫ్ట్లను పశ్చిమ, ఉత్తర సరిహద్దులకు వాయిసేన పంపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g803Fd
చైనా, పాక్ సరిహద్దుల్లో టెన్షన్ - తేజస్ స్క్వాడ్రన్ విమానాల మోహరింపులు.. ఏం జరుగుతోంది ?
Related Posts:
ఉగ్రవాదుల మహా కుట్ర: మానవ బాంబుల ఫ్యాక్టరీగా బాలాకోట్: ఏ క్షణమైనా సరిహద్దులు దాటడానికి సిద్ధంగాన్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ లో మన దేశ వైమానిక దళం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ధాటికి ధ్వంసమైపోయాయనుకున్న ఉగ్రవాద గుడారాలు మళ్లీ లేచ… Read More
నోబెల్ బహుమతి గెలుచుకున్న ఆరవ కపుల్ అభిజీత్ బెనర్జీ-ఎస్తేర్ డఫ్లోస్టాక్హోం: నోబెల్ ప్రైజ్ ఒకరికి దక్కడమే చాలా గొప్ప అని భావిస్తారు. అదే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి దక్కితే అది నిజంగానే అద్భుతమైన ఘట్టం అని భావించాల్స… Read More
ఆర్టీసీ కార్మికులకు ఏబీవీపీ మద్దతు.. ఓయూలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనంహైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. కార్మిక సంఘాల ఆందోళనలకు వివిధ ప్రజా సంఘాల నేతలు, పొలిటికల్ లీడర్లు తోడవుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల … Read More
ట్రబుల్ షూటర్ కు నో బెయిల్, వాయిదా, తల్లికి ఈడీ సమన్లు, రూ. 273 కోట్ల ఆస్తి !న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ బెయిల్ పిటిషన్ అర్జీ విచారణ మంగళవారంకు వాయిదా పడ… Read More
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీకి ఎదురుదెబ్బ: చిదంబరం అరెస్టుపై ఆదేశాలు ఇవ్వని కోర్టు..రిజర్వ్న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆర్థిక, హోం శాఖల మాజీ మంత్రి పీ చిదంబరానికి తొలిసారిగా ఊరట లభించేలా కనిపిస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియ… Read More
0 comments:
Post a Comment