Sunday, August 23, 2020

చైనా - ఇండియా మధ్య యుద్ధ మేఘాలు.. చైనాపై సైనిక చర్యకు సిద్ధం అంటున్న ఇండియన్ ఆర్మీ చీఫ్

భారత్ చైనా సరిహద్దులను ఉద్రిక్త వాతావరణ ఇంకా అలాగే ఉంది. ఉత్తర లడఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో చైనా దళాలు వెనక్కి తగ్గకుండా అతిక్రమణలకు పాల్పడటంతో ఇండియా , చైనాల మధ్య ఘర్షణ ఇంకా కొనసాగుతుంది. తూర్పు లద్దాఖ్ లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్నప్పటికీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ExNQMY

Related Posts:

0 comments:

Post a Comment