భారత్-పాక్ సంబంధాలను మరింత జటిలం చేస్తూ... ఇరు దేశాల మధ్య యుద్ద వాతావారణాన్ని సృష్టించిన పుల్వామా దాడికి సంబంధించి ఎన్ఐఏ జమ్మూ కోర్టులో 13500 పేజీలతో కూడిన చార్జిషీట్ను దాఖలు చేసింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఎలా దాడికి పాల్పడ్డారు... ఎక్కడినుంచి ధ్వంసరచన చేశారు... ఎంతమంది ఎప్పుడెప్పుడు ఎలా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు... తదితర అంశాలను చార్జిషీట్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FVX71Y
అదే టర్నింగ్ పాయింట్.. 'పుల్వామా' స్కెచ్ బయటపడిందిలా.. చొరబాటు సమయంలోనూ సెల్ఫీలు...
Related Posts:
మళ్లీ దేశవ్యాప్త లాక్డౌన్ ?- కోవిడ్ టాస్క్ఫోర్స్, ఎయిమ్స్ ఛీఫ్ సిఫార్సుదేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు దాదాపు 4 లక్షల కొత్త కేసులు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య కూడా వేలల్లో ఉంటోంది. దీంతో కరోనా రెండో దశ రో… Read More
ఆస్ట్రేలియా షాకింగ్ నిర్ణయం : భారత్ నుండి వస్తే ఐదేళ్ళు జైలుకు, రూ.38 లక్షల జరిమానా!!కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్న భారతదేశం నుండి ప్రయాణికుల రాకను ఆస్ట్రేలియా నిషేధించింది. తమ పౌరులు ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే. స్వదేశానికి చేరుకునే ప్రయత్… Read More
Khusbu: అందరూ గెలవాలి, కుష్బు లైట్లు ఆరిపోతాయా ?, అక్క వేదాంతం, తమ్ముళ్ల రాద్దాంతం, వైరల్ !చెన్నై/మదురై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతున్నాయి. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో ఐదు రాష్ట్ర… Read More
కరోనా ఉప్పెన: అదే తీవ్రత..అవే మరణాలు: మళ్లీ నాలుగు లక్షలకు: అదొక్కటే బిగ్ రిలీఫ్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. రోజువారీ కేసుల్లో అదే జోరు, హోరు నెలకొంది. కనీవినీ ఎరుగని రీతి… Read More
14 Day Lockdown: కర్ణాటక తరువాత మరో పక్క రాష్ట్రంలో కంప్లీట్ లాక్డౌన్: 5వ తేదీ నుంచి అమలు: రాకపోకలు బంద్భువనేశ్వర్: మన పొరుగు రాష్ట్రం ఒడిశా కంప్లీట్ లాక్డౌన్లోకి జారుకోనుంది. ఇప్పటిదాకా వీకెండ్లో మాత్రమే లాక్డౌన్ను అమలు చేస్తూ వచ్చిన అక్కడి ప్రభుత్… Read More
0 comments:
Post a Comment