మణిపూర్ అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా సోమవారం భారీ రచ్చ చోటుచేసుకుంది. తామిచ్చిన తీర్మానంపై కాకుండా, అధికార పక్షం కోరిన విధంగా విశ్వాసపరీక్ష నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో హంగామా చేశారు. స్పీకర్ కేమ్ చంద్ సింగ్ పోడియంపైకి కుర్చీలు విసిరేసి గలాటా సృష్టించారు. ఆ గందరగోళం మధ్యలోనే మూజువాణి ఓటు ద్వారా నిర్వహించిన బలపరీక్షలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ABuva
మణిపూర్ బలపరీక్షలో బీజేపీ విజయం - మూజువాణితో బీరేన్ సేఫ్ - స్పీకర్పైకి కుర్చీలు విసిరిన కాంగ్రెస్
Related Posts:
బాబూ.. మీ ఒక్క పథకం.. ప్రజలకు గుర్తుకొచ్చేదీ ఉందా..? విజయసాయిరెడ్డి విసుర్లు..ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ రేంజ్లో ఫైరయ్యారు. మీ 14 ఏళ్ల పాలనలో ఒక్క పథకం గుర్తుకొచ్చేది ఉందా అని ప్రశ్నించ… Read More
ఏటి సూతకం అంటే ఏమిటి ? తండ్రి ఆత్మ కొడుకుగా భూమిమీద తిరుగుతుందా..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఏపీలో కరోనా: భారీగా కొత్త కేసులు - 5లక్షలకు చేరువగా - డిశ్చార్జీల్లోనూ రికార్డు - ఆ 4 జిల్లాల్లో..కరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతున్నది. వైద్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.… Read More
ఇంకొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ - సభ్యులు, సిబ్బందికి కరోనా టెస్టులు పూర్తి - ప్రధాన చర్చ వీటిపైనవైరస్ విలయతాండవం చేస్తోన్నవేళ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమా… Read More
ప్రియాంక గాంధీ వాద్రా: యూపీ నుంచి రాజస్థాన్కు కఫీల్ ఖాన్ ఫ్యామిలీ, ఇక అంతా కాంగ్రెస్ పార్టీనేన్యూఢిల్లీ: జైలు నుంచి విడుదలైన డాక్టర్ కఫీల్ ఖాన్, అతని కుటుంబాన్ని రాజస్థాన్ రాష్ట్రానికి క్షేమంగా చేరేందుకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాం… Read More
0 comments:
Post a Comment