మణిపూర్ అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా సోమవారం భారీ రచ్చ చోటుచేసుకుంది. తామిచ్చిన తీర్మానంపై కాకుండా, అధికార పక్షం కోరిన విధంగా విశ్వాసపరీక్ష నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో హంగామా చేశారు. స్పీకర్ కేమ్ చంద్ సింగ్ పోడియంపైకి కుర్చీలు విసిరేసి గలాటా సృష్టించారు. ఆ గందరగోళం మధ్యలోనే మూజువాణి ఓటు ద్వారా నిర్వహించిన బలపరీక్షలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ABuva
మణిపూర్ బలపరీక్షలో బీజేపీ విజయం - మూజువాణితో బీరేన్ సేఫ్ - స్పీకర్పైకి కుర్చీలు విసిరిన కాంగ్రెస్
Related Posts:
ఎగురుతున్న విమానం నుండి క్రిందపడ్డ శవం...!ఎగురుతున్న విమానంలో నుండి శవం క్రిందపడింది..అదికూడ మూడు వేల అడుగుల ఎత్తునుండి ప్రయాణిస్తున్న విమానం నుండి గార్డెన్లో సన్బాత్ చేస్తున్న వ్యక్తి ముంద… Read More
వైసీపీకి మరో ఎంపీ పెరుగుతారా: ఓటు వేసిన వారే కోర్టుకు.. అసలు సమస్య అదే: టీడీపీ ఏం చెబుతోంది..!తాజా ఎన్నికల్లో వైసీపీకి ఏపీలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో 22 సీట్లు దక్కాయి. కేవలం మూడు చోట్ల మాత్రమే టీడీపీ విజయం సాధించింది. అయితే, ఆ మూడు… Read More
వేట మొదలుపెట్టిన ప్రభుత్వం..! తిరుపతిలో నారాయణ కాలేజీలు సీజ్..!!తిరుపతి/హైదరాబాద్ : నిబంధనలకు విరుద్దంగా నడుస్తోన్న స్కూల్స్, కాలేజీలపై అధికారులు కొరడా ఝలుపిస్తోంది వైసీపి ప్రభుత్వం. వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఏప… Read More
సిల్లీ రీజన్.. అన్నను చంపిన తమ్ముడు..!మంచిర్యాల : అన్నాదమ్ముల మధ్య అనుబంధం ఎంతటిదో.. ఆస్తులు రేపే చిచ్చు కూడా అదే స్థాయిలో ఉంటోంది. ప్రేమానురాగాలు విరబూయాల్సిన చోట కక్షలు, ప్రతీకారాలు రాజ్… Read More
పిస్తోల్తో బెదిరించి.. దర్జాగా కూర్చుని.. ఎలా దోచారంటే (వైరల్ వీడియో)ఢిల్లీ : దొంగతనాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతూనే ఉన్నార… Read More
0 comments:
Post a Comment