మణిపూర్ అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా సోమవారం భారీ రచ్చ చోటుచేసుకుంది. తామిచ్చిన తీర్మానంపై కాకుండా, అధికార పక్షం కోరిన విధంగా విశ్వాసపరీక్ష నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో హంగామా చేశారు. స్పీకర్ కేమ్ చంద్ సింగ్ పోడియంపైకి కుర్చీలు విసిరేసి గలాటా సృష్టించారు. ఆ గందరగోళం మధ్యలోనే మూజువాణి ఓటు ద్వారా నిర్వహించిన బలపరీక్షలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ABuva
Monday, August 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment