కరోనా వైరస్ కేసులు పెరగడంతో రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పడుతున్నాయి. పుణేలో లాక్ డౌన్ విధించగా.. యూపీ కూడా అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి బెంగళూరులో కూడా లాక్ డౌన్ అమల్లోకి రానుంది. అయితే కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున బీహర్ కూడా లాక్ డౌన్ విధిస్తామని చెబుతోంది. దానికి సంబంధించి విధి విధానాలను ఖరారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WjE1Iy
Tuesday, July 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment