అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ఎంపీగా గుర్తింపు పొందిన నేత నరసాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు. పార్టీలో రెబెల్ ముద్రతోనే కొనసాగడానికి ఇష్టపడుతున్నారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పు పడుతున్నారు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ సహా సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఘాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZHZQU2
నన్నేమీ చేయలేక..అలా కక్ష సాధించారు..వెలేశారు: వైసీపీపై రఘురామ నిప్పులు: టార్గెట్ సాయిరెడ్డి
Related Posts:
జగన్ అనే నేను..: కడపలో స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తా: మూహూర్తం ఇదే..ఎన్నో డ్రామాలు చేసారు..ఎంతో కాలంగా వివాదాస్పదంగా మారిన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పైన ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేసారు. ముఖ్యమంత్రి హోదాలో కడప జిల్లా జ… Read More
మాజీ ప్రధాని బ్రహ్మాస్రం: సీఎం, ఉప ముఖ్యమంత్రిని మార్చేద్దాం, రెబల్స్ కు బుజ్జగింపులు, ఫలితం!బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి సిద్దంగా ఉన్న సమయంలో మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ బ్రహ్మాస్రం వదిలారు. కర్ణాటక మ… Read More
బయటి ప్రపంచానికి తెలియకుండా.. భార్య శవాన్ని ఇంట్లోపెట్టుకున్న రిటైర్డ్ ఉద్యోగి...!ప్రపంచంలో వింత వింత మనుష్యులు, ఒక్కో వ్యక్తి ఓక్కోలాగా వ్యవహరిస్తాడు. ఎప్పుడు ఎందుకు ఎలా వ్యవహార శైలి ఉంటుందో సమాజానికి అర్థం కాని పరిస్థితి.. సమాజం అ… Read More
మోడికి విశ్రాంతిని ఇస్తానన్న, చంద్రబాబే విశ్రాంతి తీసుకుంటున్నాడు : ప్రకాశ్ జవదేకర్బీజేపీతో పోత్తువల్లే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని కేంద్రమంంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇక అలాంటీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని చ… Read More
అవినీతి అక్రమాలు వద్దు.. పారదర్శకంగా సేవలు.. కొత్త అర్బన్ పాలసీపై కేసీఆర్ దిశానిర్దేశంహైదరాబాద్ : అవినీతికి ఆస్కారం లేకుండా నూతన అర్బన్ పాలసీ రూపొందించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రూపకల్పన … Read More
0 comments:
Post a Comment