అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ఎంపీగా గుర్తింపు పొందిన నేత నరసాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు. పార్టీలో రెబెల్ ముద్రతోనే కొనసాగడానికి ఇష్టపడుతున్నారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పు పడుతున్నారు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ సహా సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఘాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZHZQU2
నన్నేమీ చేయలేక..అలా కక్ష సాధించారు..వెలేశారు: వైసీపీపై రఘురామ నిప్పులు: టార్గెట్ సాయిరెడ్డి
Related Posts:
కేసీఆర్ మాయమాటల్లో ఎక్స్పర్ట్ .. ప్రతిపక్షాల ఓటమికి కారణమిదే : ఎమ్మెల్యే జగ్గారెడ్డిసంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ అయిన జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రైతులను మభ్య … Read More
కరోనాతో బాధపడుతూ వ్యాయామం చేస్తున్నారా ? అది చాలా డేంజర్ అంటున్న అధ్యయనంకరోనా వైరస్ మహమ్మారితో బాధపడుతున్నవారు కదలకుండా కూర్చుంటే ఇబ్బందని, ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి అని, ఇప్పటివరకు వైద్యులు కరోనా బాధితులకు సూచించారు. … Read More
ఆన్లైన్ రమ్మీపై నిషేధం- జగన్ కు థ్యాంక్స్ చెప్పిన బీజేపీ నేత...విజయవాడ : ఏపీలో ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆన్లైన్లో రమ్మీ కానీ పోకర్ కానీ ఆడితే ఆరు నెలల జైలుశిక్ష… Read More
TS EAMCET 2020: హాల్ టికెట్లు జారీ.. ఆ సర్టిఫికేట్ తప్పనిసరి,విద్యార్థులకు గైడ్లైన్స్ ఇవే..!హైదరాబాదు: దేశవ్యాప్తంగా అన్లాక్ 4.0 ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చిన పలు పరీక్షలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. అనేక … Read More
ప్రకాశం వైసీపీలో మరో చిచ్చు- కరణం, పోతులపై పార్టీ పెద్దలకు ఆమంచి ఫిర్యాదుచీరాల : ప్రకాశం జిల్లా వైసీపీలో మరో వర్గ పోరు బయటపడింది. చీరాల కేంద్రంగా ఆమంచి, కరణం, పోతుల వర్గాల మధ్య పోరు ఎప్పటి నుంచో పోరు సాగుతోంది. కానీ తాజాగా … Read More
0 comments:
Post a Comment