తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని... ప్రజల ఆరోగ్యాలను కాపాడని కేసీఆర్ ముఖ్యమంత్రి గా కొనసాగడానికి అనర్హుడని ఆయన ఫైర్ అయ్యారు. కమిషన్లు దండుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యం పైన కేసీఆర్కు ఏమాత్రం శ్రద్ద లేదన్నారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే కేసీఆర్కు కనిపించట్లేదా అని ప్రశ్నించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/397c1Nd
కేసీఆర్ ఫెయిల్... త్వరలో రాష్ట్రపతి వద్దకు కాంగ్రెస్ ఎంపీలు... రాష్ట్రపతి పాలనకు డిమాండ్...
Related Posts:
దేశద్రోహులతో కేసీఆర్ మిలాఖత్: తెలంగాణ పోలీసులేమీ తక్కువ తినలేదు: ఎమ్మెల్యే రాజాసింగ్.. !హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ ఫైర్ బ్రాండ్.. ఎమ్మెల్యే రాజాసింగ్. తాను చెప్పదలచుకున్నది సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తారు. మొహమాట… Read More
ఐదేళ్లలో 5 వేల కోట్లు, లక్షా 10 కోట్లకు ఎన్నేళ్లు కావాలి, అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి పేర్నిసీఆర్డీఏలో భూముల కొనుగోలులో జరిగిన తప్పులను జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి అందజేసిందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి… Read More
సాహో ‘బహదూర్’.. మిగ్-27 యుద్ధవిమానాలకు అల్విదా.. పాక్కు వీటిని చూస్తేనే గడగడఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)లో అత్యంత శక్తిమంతమైనవిగా పేరుపొందిన మిగ్-27 శ్రేణి యుద్ధవిమానాలు శాశ్వతంగా విధుల నుంచి తప్పుకున్నాయి. ఈ యుద్ధవిమానం శుక్ర… Read More
సంక్షేమ పథకాలకు నిధులు ఏం కావాలి..? పోలవరం, సుజల స్రవంతికి లక్షకోట్లు: మంత్రి పేర్ని నానిరాజధాని నిర్మాణం కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చుచేశారని, లక్షా 5 కోట్లు ఎప్పుడు వ్యయం చేయాలి, రాజధాని ఎప్పుడు అభివృద్ది చెందాలి అని మంత్రి పేర్ని … Read More
బీటెక్, డిప్లోమా నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో భారీగా రిక్రూట్మెంట్ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) భారీగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు తమ అధికారిక వెబ్సైట్లో ప్రకటనను జారీ చేసింది. సంస్థ ఆఫర్ చేసే అప… Read More
0 comments:
Post a Comment