కరోనా చర్యల్లో వైఫల్యం, ఉస్మానియా ఆస్పత్రిలోకి మురుగునీరు వ్యవహారంలో కేసీఆర్ సర్కారుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడినితీవ్రతరం చేసింది. వరుస ప్రెస్ మీట్లు, భారీ క్యాంపెయిన్లతో దూసుకుపోతున్నది. అయితే, కొందరు నేతలు మాత్రం అతితీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, సీఎం, మంత్రులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WrjHoj
సీఎం కేసీఆర్ కు చెంచాలు.. మమతతో కలిసి శ్రీనివాస్ గౌడ్ స్వీట్స్ ఏంటి? బ్రోకర్లంటూ జగ్గారెడ్డి సంచలనం.
Related Posts:
పౌరసత్వం కేసులో రాహుల్కు రిలీఫ్... పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్ట్..ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి రిలీఫ్ దొరికింది. ఆయన పౌరసత్వంపై దాఖలైన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటీషనర్లు కోర్టుకు సమర్… Read More
ఏటీఎం క్యాష్ బాక్స్ ఎత్తుకెళ్లింది వాళ్లే.. సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఖాళీ పెట్టె..పోలీసుల వేట ముమ్మరంహైదరాబాద్ : బ్యాంకుల దగ్గర తచ్చాడుతారు. లక్షలకొద్దీ డబ్బులు డ్రా చేసే కస్టమర్లను వెంటాడుతారు. అదను చూసి దెబ్బ కొట్టి అందినకాడికి ఎత్తుకెళతారు. ఇది చోర… Read More
బళ్లారి శ్రీరాములు VS త్రిబుల్ షూటర్: ఉప ఎన్నికల ఫైట్, ఈసీకి ఫిర్యాదు చెయ్యాలని కాంగ్రెస్ !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, దివంగత సీఎస్. శివళ్ళి మృతికి కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కారణం అంటూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్ల… Read More
ప్రధాని మోడీ ముందు ఆర్మీ చరిత్రను తెలుసుకుని మాట్లాడాలి : పంజాబ్ సీఎంప్రధాని నరేంద్రమోడీపై చరిత్రపై అవగహానలేకనే సర్జికల్స్ స్ట్ర్రైక్స్ పై ఎక్కువగా మాట్లాడుతున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ప్రధాని మోడీపై ఫైర్… Read More
నాడు హరికృష్ణ..నేడు శ్రావణ్ కుమార్ : చంద్రబాబు నిర్ణయాలతో : సెంటిమెంట్ పండించటానికేనా..!ఆ ఇద్దరిదీ ఒకే పరిస్థితి. నాడు హరికృష్ణ. నేడు శ్రావణ్ కుమార్. రాజకీయ పరిస్థితుల కారణంగా సెంటిమెంట్తో వారికి పదవులు కట్టబెట్టారు. కానీ, వా… Read More
0 comments:
Post a Comment