రాజస్తాన్లో రాజకీయ అస్థిరత్వం కొనసాగుతోంది. అశోక్ గెహ్లట్ ప్రభుత్వంపై సచిన్ పైలట్ ధిక్కార స్వరం వినిపించడంతో బల బలాలు, సంప్రదింపులు జోరందుకున్నాయి. అయితే రెబల్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మతో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంప్రదింపులు జరిపారనే ఆడియో టేపులు గుప్పుమన్నాయి. కేంద్రమంత్రి షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fI3x1C
ఆడియో టేపుల కలకలం: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేతో కేంద్రమంత్రి మంతనాలు, ఎంక్వైరీకి రెడీ: షెకావత్..
Related Posts:
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత ... ఎంతంటే ?శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. శ… Read More
ఇక్కడి నుంచి బరిలోకి రేవంత్... టీకాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలిజాబితా విడుదలహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ప్రకటించింది. పలువురి పేర్లను పర… Read More
ఢిల్లీ బ్రిమ్మింగ్హమ్ విమానాలు రద్దు ... కారణం పాకిస్తానే అటలండన్ : న్యూఢిల్లీ నుంచి బ్రిటన్లోని బ్రిమ్మింగ్హమ్కు తిరిగి బ్రిమ్మింగ్హమ్ నుంచి న్యూఢిల్లీకి తమ విమానసర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఎ… Read More
చంద్రబాబు కు భారీ షాక్ : వైసిపి లోకి ఆదాల ..స్థానం ఖరారు : జగన్ తో బుట్టా రేణుక భేటీ..!నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి భారీ షాక్. అభ్యర్ధిగా ప్రకటించి...ప్రచారం సైతం మొదలు పెట్టిన తరువాత నెల్లూరు రూరల్ అభ్యర్ధిగా బరిలో దిగిన … Read More
రేవంత్ రెడ్డి పోటీ అక్కడ నుండే ?ఈ సారైనా గట్టెక్కుతాడా ?సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలతో దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది.ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తెలంగాణలోనూ ఎన్నికల హోరు మొదలైపోయింది. రా… Read More
0 comments:
Post a Comment