రాజస్తాన్లో రాజకీయ అస్థిరత్వం కొనసాగుతోంది. అశోక్ గెహ్లట్ ప్రభుత్వంపై సచిన్ పైలట్ ధిక్కార స్వరం వినిపించడంతో బల బలాలు, సంప్రదింపులు జోరందుకున్నాయి. అయితే రెబల్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మతో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంప్రదింపులు జరిపారనే ఆడియో టేపులు గుప్పుమన్నాయి. కేంద్రమంత్రి షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fI3x1C
ఆడియో టేపుల కలకలం: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేతో కేంద్రమంత్రి మంతనాలు, ఎంక్వైరీకి రెడీ: షెకావత్..
Related Posts:
పంజాబ్ మంత్రికి కరోనా: రాహుల్ గాంధీతో వేదిక పంచుకున్న బల్బీర్, పంజాబ్ సీఎం కూడా..వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇటీవల పంజాబ్లో ఆందోళనలు కొనసాగాయి. సోమవారం సంగ్రూర్లో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి బల్బీ… Read More
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా: 50వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగాఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది రోజులుగా తగ్గుకుంటూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసులు తాజాగా స్వల్పంగా పెరిగాయి. అయితే, కొత్తగా నమోదైన కరోనా కేసు… Read More
ప్రపంచంలోనే పొడవైన కాళ్లు.. గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చోటు.. 6 అడుగుల పది అంగుళాలు..మెరికాకు చెందిన యువతి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. అయితే ఆమె ఏదో ఫీట్ చేయలే.. తన కాళ్లతో రికార్డ్ సాధించారు. అవును మీరు చ… Read More
రసాయనశాస్త్ర నోబెల్ ప్రకటన - జన్యు మార్పులపై పరిశోధనకు గుర్తింపుగా ఇద్దరికి...2020 సంవత్సరానికి రసాయనశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇవాళ ప్రకటించారు. ఈ ఏడాది రసాయన నోబెల్ను ఇద్దరు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ప్రకటించారు. జన్యు… Read More
రేపిస్టు రఘునందన్ రావుకు టికెటా? దుబ్బాక బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు - పార్టీ నుంచి ఫైర్సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. టికెట్ ఖరారు కాకముందు నుంచే ప్రచారం ప్రార… Read More
0 comments:
Post a Comment