Friday, July 17, 2020

వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్: ఎప్పుడంటే: ఏర్పాట్లు: 61 మంది

అమరావతి: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖాయం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు సభ్యలు సహా దేశవ్యాప్తంగా 61 మంది వేర్వేరు పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు వారితో ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/395vePj

Related Posts:

0 comments:

Post a Comment