Wednesday, July 15, 2020

దేశంలో కరోనాకు 24వేల మంది బలి.. ఒక్కరోజే 30వేలు.. మళ్లీ లాక్ డౌన్.. వైరల్ ఫీవర్స్ వణుకు..

కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరణాల రేటు తక్కువే అయినా, ప్రజల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తూ పాండమిక్ తన సహజ లక్షణాన్ని ప్రదర్శిస్తోంది. కొత్త కేసుల నమోదులో బ్రెజిల్ ను కూడా దాటేసి భారత్ రెండో స్థానంలో నిలిచింది. బుధవారం వెల్లడైన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZtjXoQ

Related Posts:

0 comments:

Post a Comment