తనకు జారీ అయిన షోకాజ్ నోటీసులకు చట్టబద్ధత లేదంటూ సొంత పార్టీపైనే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. పార్టీ పేరు, దాన్ని పిలిచే తీరు, క్రమశిక్షణా కమిటీ చట్టబద్ధత తదితర అంశాలపై రఘురామ లేవనెత్తిన అభ్యంతరాలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారాయి. సీఎం జగన్ కు షాకిచ్చేలా ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fYlAjU
Sunday, June 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment