Tuesday, June 30, 2020

నెల్లూరు ఘటన: ఏపీ డీజీపీని నివేదిక కోరిన జాతీయ మహిళ కమిషన్, బాలీవుడ్ తారల ఆగ్రహం

న్యూఢిల్లీ: నెల్లూరులో టూరిజం కార్యాలయ మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై చేపట్టిన చర్యలకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eOFaPs

Related Posts:

0 comments:

Post a Comment