Wednesday, June 24, 2020

టిఫిన్ బాక్సులో తల పెట్టి .. లోయలో పడేసి ..కడపలో రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్య

కడపలో దారుణ హత్య చోటు చేసుకుంది. కడప జిల్లా ఎర్రగుంట్లలో ఒక విశ్రాంత ఉద్యోగిని తల నరికి, మొండెం నుండి వేరు చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. వారం క్రితం అదృశ్యమైన విశ్రాంత ఉద్యోగి వెంకట రమణయ్య మొండాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ ముసలయ్య ఇంట్లో గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారించగా హత్యోదంతం వెలుగు చూసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eu8vyx

0 comments:

Post a Comment