న్యూఢిల్లీ: పంటలను నాశనం చేసే మిడతల దండు దేశ రాజధాని ఢిల్లీ పరిసరాలకు చేరుకున్నాయి. మొదట ఈ మిడతల దండు గురుగ్రామ్ చేరి, ఆ నగరంలోని సైబర్ హబ్ ప్రాంతంలో ఆకాశాన్ని కమ్మేశాయి. నగరపాలక సంస్థ అధికారులు ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలోని ప్రజలకు ఇళ్ల కిటికీలు మూసివేయాలని సూచించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g2JF99
ఢిల్లీ, గురుగ్రామ్కు చేరిన మిడతల దండు: అప్రమత్తం, ఆ రాష్ట్రాల్లో పంటలు నాశనం
Related Posts:
అజిత్ దోవల్ కుమారుడికి కాంగ్రెస్ సీనియర్ నేత క్షమాపణలు... కారణమిదే...కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్కి క్షమాపణలు చెప్పారు.జైరాం రమేశ్ క్షమాపణను అంగీకరించిన… Read More
బెంగాల్లో అమిత్షా సమరశంఖం- బీజేపీకి 200 సీట్లని జోస్యం- సువేందు చేరికపశ్చిమబెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇవాళ సమరశంఖం పూరించారు. ఎన్నికల్లో గెలవాలంటే అధికార తృణమూల్ కాంగ్రెస్పై … Read More
Shigella:వణికిస్తున్న కొత్త బ్యాక్టీరియా...పిల్లలు జాగ్రత్త.. ఆహారం తాగు నీరు నుంచే..!కోజికోడ్: కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తుండగానే మరో కొత్త బ్యాక్టీరియాతో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలోని చాలామంది ఈ కొత్త ప్రాణ… Read More
ఇండియాలో పెట్టుబడులపై ఇన్వెస్టర్ల మైండ్ సెట్ మారిందన్న ప్రధాని మోడీ: భారత్ భవిష్యత్ పై కీలక వ్యాఖ్యలుభారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు భారత దేశ భవిష్యత్తు పై సంచలన వ్యాఖ్యలు చేశారు . అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా వ్యవస్థాప… Read More
చంద్రబాబును విమర్శించే స్థాయి కాదు.. విజయసాయిపై చినరాజప్ప ఫైర్వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీమంత్రి చినరాజప్ప ఫైరయ్యారు. చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబును విమర్శించే స్థాయి … Read More
0 comments:
Post a Comment