Sunday, June 21, 2020

జగన్ సర్కారు మరో రికార్డు.. చంద్రబాబును సొంత ఎమ్మెల్యేలే ఛీకొట్టారన్న వైసీపీ విజయసాయి..

‘‘వైసీపీ ఓ బిస్కెట్ పార్టీ.. నేరచరిత్ర కలిగిన మోపిదేవి వెంకటరమరణను.. దేశవ్యాప్తంగా 10కిపైగా కేసులున్న అయోధ్య రామిరెడ్డిని.. అసలు ఏపీతో సంబంధమేలేని పరిమళ్ నత్వానీని ఎంపీలుగా పంపడం ద్వారా పెద్దల సభ పరువు తీశారు.. అయినాసరే నైతిక విజయం మాదే''అంటూ టీడీపీ చేసిన తీవ్ర ఆరోపణలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. అంతేకాదు, ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V3Yws6

Related Posts:

0 comments:

Post a Comment