‘‘వైసీపీ ఓ బిస్కెట్ పార్టీ.. నేరచరిత్ర కలిగిన మోపిదేవి వెంకటరమరణను.. దేశవ్యాప్తంగా 10కిపైగా కేసులున్న అయోధ్య రామిరెడ్డిని.. అసలు ఏపీతో సంబంధమేలేని పరిమళ్ నత్వానీని ఎంపీలుగా పంపడం ద్వారా పెద్దల సభ పరువు తీశారు.. అయినాసరే నైతిక విజయం మాదే''అంటూ టీడీపీ చేసిన తీవ్ర ఆరోపణలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. అంతేకాదు, ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V3Yws6
జగన్ సర్కారు మరో రికార్డు.. చంద్రబాబును సొంత ఎమ్మెల్యేలే ఛీకొట్టారన్న వైసీపీ విజయసాయి..
Related Posts:
బెంగళూరులో డ్రగ్స్ మాఫియా..ఒక మహిళతో సహా ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్ .. భారీగా డ్రగ్స్ సీజ్బెంగళూరులో మాదకద్రవ్యాల పెడలర్స్ ఆరోపణలపై ఒక మహిళ తో సహా ఇద్దరు నైజీరియన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి నెదర్లాండ్స… Read More
తెలంగాణలో మరో కొత్త మండలం -సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ -మెదక్ జిల్లాలో మాసాయిపేట మండలంపరిపాలన సంస్కరణల పేరుతో ఇప్పటికే జిల్లాల విభజన, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలను ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. తాజాగా అధికార పార్టీ ఎమ్మెల… Read More
రాజస్థాన్ లోకల్ పోల్స్: 36-12 పట్టు నిలుపుకున్న కాంగ్రెస్, పరువు కాపాడుకున్న బీజేపీజైపూర్: రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్.. తాజాగా… Read More
ఏపీలో ఐఏఎస్ల బదిలీలు-కొత్త సీఎస్ ఆదిత్యనాథ్- నీలం, శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలుఏపీలో ఇవాళ పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొందరు అధికారులకు కీలక స్దానాలు అప్పగించింది. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని డిసెంబర్ 31… Read More
కొత్తరకం కరోనా వైరస్ ఆనవాలు భారత్లో కనిపించలేదు: ప్రభుత్వంఢిల్లీ: యూకేలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్తరకం కరోనావైరస్ ఆనవాలు భారత్లో ఇప్పటి వరకు కనిపించలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. … Read More
0 comments:
Post a Comment