తెలంగాణ వచ్చి ఆరేళ్లయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు,దళితులకు మూడెకరాలు,నిరుద్యోగ భృతి హామీలపై ప్రభుత్వాన్ని అరవింద్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ లక్ష ఉద్యోగాలు ఇచ్చారని.. కానీ ఉద్యోగం వచ్చినవాళ్లకు ఆఫీస్ ఎక్కడుందో తెలియట్లేదని ఎద్దేవా చేశారు. అలాగే దళితులకు మూడెకరాల భూ పంపిణీ కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A0PYL9
ఇదిగో అసలు లెక్క... కేసీఆర్ పాపులారిటీ ఇందుకే తగ్గింది..
Related Posts:
సీఎం సొంత జిల్లాలో కలకలం రేపిన విద్యార్థిని నందితా కేసు క్లోజ్, కేసులో ఎమ్మెల్యే, 6 ఏళ్లకు సీఐడీ !బెంగళూరు/ శివమొగ్గ: కర్ణాటకలో రాజకీయంగా కలకలం రేపిన 9వ విద్యార్థిని నందితా మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. నందితా మృతి చెందిన సమయంలో జరిగిన అల్లర్ల… Read More
కవిత కోసం అన్నాతమ్ముల పోరాటం.. నిజామాబాద్ లో కాక పుట్టిస్తున్న రాజకీయంనిజామాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేళ అధికార టిఆర్ఎస్, బిజెపిల మధ్య రగడ కొనసాగుతోంది. స్థానిక సంస్థల … Read More
అడకత్తెరలో జగన్..10 రోజులు గడిచేదెలా?.. శ్రీశైలంలో ‘విద్యుత్’నిలిపివేత.. వాటా తోడేసుకుంటోన్న తెలంగాణఅసలే దంచికొడుతోన్న ఎండలు.. సీమ జిల్లాలతోపాటు మిగతా ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి.. బావుల్లో అడుగంటిన నీళ్లనైనా తోడుకుందామంటే కరెంటు సమస్యలు.. ఇవి చాలదన్నట… Read More
ప్రకటించిన సాయానికి డిమాండా ? దొరికిపోయిన పవన్- అయిపోయిన పెళ్లికి బాజాలేంటన్న వెల్లంపల్లి....ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. దాన్ని బహిరంగంగానే ప్రకటించింది. ఈ విషయం తెలియక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రోజు అదే డిమాండ్ చేశారు. … Read More
పెట్స్ ఫైటింగ్, మధ్యలో దూరిన ఓనర్లు, శునకం దాడి చేయడంతో మరో డాగ్పై దాడి, చంపి..కొన్ని ఘటనలు చిత్ర, విచిత్రంగా ఉంటాయి. వినడానికి కూడా కొత్తగా ఉంటాయి. అవును భోపాల్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. శునకాల గొడవ కాస్త యజమానుల వద్దకు చేరి… Read More
0 comments:
Post a Comment