తెలంగాణ వచ్చి ఆరేళ్లయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు,దళితులకు మూడెకరాలు,నిరుద్యోగ భృతి హామీలపై ప్రభుత్వాన్ని అరవింద్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ లక్ష ఉద్యోగాలు ఇచ్చారని.. కానీ ఉద్యోగం వచ్చినవాళ్లకు ఆఫీస్ ఎక్కడుందో తెలియట్లేదని ఎద్దేవా చేశారు. అలాగే దళితులకు మూడెకరాల భూ పంపిణీ కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A0PYL9
ఇదిగో అసలు లెక్క... కేసీఆర్ పాపులారిటీ ఇందుకే తగ్గింది..
Related Posts:
దౌత్యం ఫలించేనా: త్రిమూర్తులుతో భేటీ వెనుక : ఆమంచి అడుగు అటేనా..!చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ అడుగుల పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. టిడిపి తో బంధం తెం చుకొని వైసిపి వైపు అడుగులు వేయాలని ఆమంచి భావిం… Read More
కంపెనీ సీఈవో మరణించాడు.. పాస్వర్డ్లు తెలియవు: వేల కోట్లు బ్లాక్.. ఏం జరిగిందంటే?వాషింగ్టన్/ఒట్టావా: క్రిఫ్టోకరెన్సీకి చెందిన అకౌంట్ పాస్వర్డ్ తెలిసిన ఓ కంపెనీ సీఈవో కన్నుమూశాడు. దీంతో ఆ కంపెనీకి చెందిన 137 డాలర్లు బ్లాక్ అయ్యాయి.… Read More
అసంతృప్త తోట త్రిమూర్తులు, కాపు నేతలతో ఆమంచి భేటీ: జనసేన వైపు వీరిద్దరు వెళ్తారా?అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఏ పార్టీలో చేరుతారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారా? అనే చర్చ … Read More
జనసేన కోసం వందల కోట్లు వదిలేసి..: 2ఏళ్ల షరతుపై 25శాతమూ వదిలేసి.. ఎవరీ శేఖర్ పులి?అమరావతి: ఎన్నారై పులి శేఖర్ జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్… Read More
ఉద్యోగులకు శుభవార్త : ఎన్నికలకు ముందే : అశోక్బాబు కు ఎమ్మెల్సీత్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెబుతామని ఏపి ము ఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. … Read More
0 comments:
Post a Comment