హైదరాబాదు: తెలంగాణలోని చాలా జిల్లాల్లో నైరుతీ రుతుపవనాలు విస్తరించాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. రానున్న 48 గంటల్లో ఈ రుతుపవనాలు ఇతర జిల్లాల్లో కూడా మరింత వేగంగా విస్తరిస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. గురువారం రోజున రికార్డు చేసిన వర్షపాతం ప్రకారం గత 24
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hkP9Ob
Thursday, June 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment