అసోం వైద్యులు ఇటీవల ఓ వెరైటీ కేసును డీల్ చేశారు. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడి మూత్రాశయంలో మొబైల్ ఫోన్ చార్జర్ కేబుల్ను గుర్తించారు. తనకు కేబుల్స్,ఇతరత్రా వస్తువులు తినే అలవాటుందని మొదట ఆ యువకుడు వైద్యులతో అబద్దం చెప్పాడు. కానీ ఆపరేషన్ టేబుల్ పైకి వెళ్లాక.. అసలు విషయం బయటపడింది. ఆ కేబుల్ను అతను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37eHAE9
Friday, June 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment