శ్రీశైలం ఆలయంలో భారీ కుంభకోణం జరిగింది. సాక్షాత్తు శ్రీశైలం మల్లన్న ఆలయంలో ముక్కంటి అయిన ఆ పరమశివుడు సాక్షిగా అక్రమార్కులు అవినీతి కార్యకలాపాలు కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీశైలం ఆలయంలో అభిషేకం ,ఆర్జిత సేవల టిక్కెట్ల సేవలలో జరిగిన కుంభకోణంలో పోలీసులు అక్రమార్కుల భరతం పట్టే పనిలో పడ్డారు. మన రక్తం చల్లబడిపోయింది .. తిరిగి వేడెక్కాలంటే ఆ పని చెయ్యాలి :నాగబాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MjpfvX
శ్రీశైలం ఆలయ కుంభకోణం కేసు .. ఫేక్ ఐడీలతో అభిషేకం టికెట్ల విక్రయాలు .. 24 మంది అరెస్ట్
Related Posts:
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన పట్ల కర్ణాటక అభ్యంతరం: జగన్కు లేఖ..!బెంగళూరు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో విద్యాబోధనను కొనసాగించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తోన్న ప్రయత్న… Read More
కన్నకొడుకుల్ని ఆ స్థితిలో చూసి.. కుప్పకూలిన తండ్రి.. ఆ వెంటనే తల్లి మృతి.. భైంసాలో విషాదంకొడుకులిద్దరూ జైలుపాలు కావడాన్ని తట్టుకోలేక ఓ వృద్ద జంట ప్రాణాలు కోల్పోయిన ఘటన భైంసాలో విషాదం నింపింది. మత కలహాల కేసులో అరెస్టయిన ఇద్దరు కొడుకుల్ని కో… Read More
సమత కుటుంబానికి న్యాయం జరిగింది, జిల్లాల్లో కూడా షీ టీమ్స్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే రేఖా నాయక్సమత హత్య కేసులో ముగ్గురు దోషుల షేక్ బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దుంకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కోర్… Read More
అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను నిజం చేశారు: ఢిల్లీ ఎన్నికల వాయిదా కోసం బీజేపీ కుట్ర: ఆప్, సీపీఐ..!న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు నిరసనగా దేశ రాజధానిలో ఆందోళన చేపట్టిన జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థ… Read More
ఏపీలో పెన్షన్ లబ్దిదారుల లొల్లి, 7 లక్షలకి పైగా పెన్షన్లు కట్.. రీజన్ ఇదే!ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల లొల్లి కొనసాగుతుంది . ఏపీ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎవరికీ అర్థంకాని విధంగా ఉంది . కొత్తగా ఏపీ ప్రభుత్వం పింఛన్ పథ… Read More
0 comments:
Post a Comment