ఎంత గోస.. ఎంత దు:ఖం.. ఎంత దయనీయం.. వేల కి.మీ కాలినడకన సాగిపోతున్న వలస కూలీ పాదాల రక్తపు మరకలు ఈ దేశ ముఖచిత్రంపై నుంచి ఎన్నటికీ తుడిచేయలేనివి. కరోనా లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఎంతోమంది వలస కూలీలు మృతి చెందారు. ఏ దీమూ,దిక్కూ లేక అయినవాళ్ల వద్దకు,సొంతూళ్లకు పయనమైనవారు మధ్యలోనే ఊపిరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fWP9mL
Sunday, May 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment