న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ దుర్మార్గురాలు. అంతేగాక, తన భర్త కరోనాతో మరణించాడంటూ అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడటంతో కటకటాలపాలైంది. కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zopjqJ
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య: కరోనాతో పోయాడంటూ నమ్మించే యత్నం
Related Posts:
భారీ విజయం: ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సైఫుల్లా హతంశ్రీనగర్: ఉగ్రవాదులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూకాశ్మీర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ … Read More
భారత తొలి కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ 2021లోనే! 14 రాష్ట్రాల్లో మూడోదశ క్లినికల్ ట్రయల్స్న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. అనేకమంది శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీలో త… Read More
బండి సంజయ్ అరెస్టును తట్టుకోలేక -బీజేపీ ఆఫీసు ముందు ఒంటికి నిప్పు -యువకుడి కలకలంహైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎదుట అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తనని చెప్పుకుంటోన్న ఓ యువకుడు పెట్రోల్ తో ఒంటికి… Read More
బీజేపీ నేతల హవాలా: రూ.1కోటి పట్టివేత -వీఐపీల పేర్లు వెల్లడించిన సీపీ -దుబ్బాకకు తరలిస్తుండగాఅన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న దుబ్బాక ఉప ఎన్నికలో కరెన్సీ ప్రవాహం జోరుగా సాగుతోంది. ఇప్పటికే స్థానికంగా లక్షల కొద్దీ నగదు పట్టుపడగా, తాజ… Read More
కరోనా కల్లోలం: ఐరోపాకు మరోసారి తాళం, ప్రజలకు ప్రభుత్వాల హెచ్చరికలులండన్: కరోనా మహమ్మారి ఐరోపాలో మరోసారి విజృంభిస్తోంది. దీంతో అప్రమత్తమైన ఆయా దేశాల ప్రభుత్వాలు మరోసారి లాక్డౌన్ విధిస్తున్నాయి. ఇప్పటికే కరోనావైరస్ మహ… Read More
0 comments:
Post a Comment