న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ దుర్మార్గురాలు. అంతేగాక, తన భర్త కరోనాతో మరణించాడంటూ అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడటంతో కటకటాలపాలైంది. కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zopjqJ
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య: కరోనాతో పోయాడంటూ నమ్మించే యత్నం
Related Posts:
మరింత ఇమ్యూనిటీ పవర్: కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్కు ఎక్స్పర్ట్ ప్యానెల్ గ్రీన్ సిగ్నల్న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ మిక్సింగ్ డోసులు ఇవ్వడంపై పరిశోధనలు జరుగుతున్నాయి. భారతదేశంలో కూడా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు దీనిప… Read More
ఏపీ భవన్ ప్రిన్సిప్ల రెసిడెంట్ కమిషనర్గా భావనా సక్సేనా: సర్కారు ఉత్తర్వులున్యూఢిల్లీ/అమరావతి: దేశరాజధాని న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్గా భావనా సక్సేనా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం భావనా సక్సేనాక… Read More
వణికిస్తున్న ఆర్ వాల్యూ: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, అసలేంటీ ఆర్ వాల్యూ?న్యూఢిల్లీ: దేశంలో గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు తాజాగా పెరుగుతున్నాయి. శుక్రవారం 44,230 కరోనా కేసులు నమోదయ్యాయి. గత మూడు వారాల్లో ఇదే అత… Read More
ఆన్లైన్ సేవా టికెట్ల స్కాం: ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ ఈవో ఆదేశాలుతిరుపతి: ఆర్జిత సేవల కుంభకోణం కేసులో ఏడుగురు ఉద్యోగులపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చర్యలు తీసుకుంది. ఆరుగురిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ శుక్రవారం… Read More
తమిళనాడులో ఆగస్టు 9 వరకు కరోనా లాక్డౌన్ పొడిగింపు: బయటతిరగొద్దంటూ సీఎం సూచనచెన్నై: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా, కేరళలో భారీగా కేసులు నమోదువుతున్న విషయం తెలిసిందే. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడులో కూడా కరోనా… Read More
0 comments:
Post a Comment