ఓవైపు కరోనా సంక్షోభం కొనసాగుతుండగానే భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. చైనాతో జరిగిన ఐదో విడత చర్చలు కూడా విఫలమైన నేపథ్యంలో ఇరు దేశాలూ భారీగా బలగాలను మోహరిస్తున్నాయి. దీంతో తాజా పరిస్ధితిని సమీక్షించేందుకు ఆర్మీఛీఫ్ నరవణే లడఖ్ లో పర్యటిస్తున్నారు. సరిహద్దుల్లో తాజా పరిస్ధితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XrT8z6
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు- ఇరు బలగాల మోహరింపు-లడఖ్లో ఆర్మీఛీఫ్
Related Posts:
పెను తుఫానుగా మారి దూసుకొస్తున్న ఫొని, సముద్రం అల్లకల్లోలం, తీర ప్రాంతాలు అప్రమత్తంబంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుఫాను మంగళవారం రాత్రి పెను తుఫానుగా మారింది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో వాయువ్… Read More
హాజీపూర్ సైకో కిల్లర్కు ఎలాంటి శిక్ష పడాలి.ఇప్పుడున్న చట్టాలు అందుకు సరిపోతాయా?మీ కామెంట్ చెప్పండిహాజీపూర్ సైకో కిల్లర్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించింది. అమ్మాయిలపై అత్యాచారం చేసి వారిని దారుణంగా హతమార్చి బావిలో పూడ్చిపెట్టిన ఘటనపై సర్వత… Read More
జగన్ నీ పాపపు సొమ్ము పంచితే వచ్చే జన్మలో అయినా సీఎం అవుతావ్ ... సాధినేని యామిని ఘాటు వ్యాఖ్యలుతెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, మహిళా అధికార ప్రతినిధి సాధినేని యామిని జగన్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు . జగన్ పాపపు సొమ్ము ఇప్పటికైనా పంచితే వచ… Read More
కౌంట్డౌన్ స్టార్ట్: ఏపీలో మరో ఎన్నికల సమరం : 3న కీలక భేటీ..!ఏపిలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో మరో ఎన్నికల సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. సాధ్యమైనంత త్వరగా ఏపిల… Read More
ఐటీ అధికారి ఏసీబీకి అప్పగింత : సీబీఐ అధికారుల నిర్ణయం : సమిసిన వివాదం..!సీబీఐ వర్సెస్ ఏపి ప్రభుత్వం అన్నట్లుగా మారిన వ్యవహారం ఇప్పుడు రాజీ మార్గంలో సమిసిపోయింది. ఏపిలో సీబీఐ అధికారిని ట్రాప్ చేసి సీబీఐ పట్టుకుంది. అ… Read More
0 comments:
Post a Comment