విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటన విషయంలో దక్షిణ కొరియాలోని సంస్థ స్పందించిన విషయం తెలిసిందే . విశాఖ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బాధితులందరికీ అవసరమైన వైద్య సహాయం అందజేసేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి అకస్మాత్తుగా వెలువడిన విషవాయువు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3brK8z1
విశాఖకు చేరుకున్న ఎల్జీ పాలిమర్స్ టాస్క్ ఫోర్స్ టీమ్ .. 8 మంది సభ్యులతో ఘటనపై విచారణ
Related Posts:
ట్రంప్ తప్పుకోకపోవడంతో ప్రపంచానికి తప్పుడు సంకేతాలు - బైడెన్ ఆందోళనఅమెరికాలో హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత ఓటమి పాలైన డొనాల్డ్ ట్రంప్ పదవి వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటికీ ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంట… Read More
Bigg Boss Telugu:గంగవ్వ రెమ్యునరేషన్ ఎంతో చెప్పేసింది... వారిపై ఘాటుగా...!హైదరాబాదు: బిగ్బాస్... తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దూసుకుపోతున్న ఏకైక టెలివిజన్ రియాల్టీ షో. బిగ్బాస్ ప్రారంభంలో ఎవరూ అంత ఆసక్తి చూపని ఈ షో క్రమంగ… Read More
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు: 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్: సెకెండ్ వేవ్ లేనట్టే?హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఢిల్లీ వంటి కొన్ని రాష్ట్రా… Read More
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో తుంగభద్ర పుష్కరాలు...అటు కర్నూలులో,ఇటు గద్వాలలో...తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం(నవంబర్ 20) నుంచి పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.21గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశించిన పిదప… Read More
జీహెచ్ఎంసీ ఎన్నికలు : బీజేపీ మహిళా నేత ఆత్మహత్యాయత్నం... టికెట్ దక్కకపోవడంతో..జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ విషాదం చోటు చేసుకుంది. బీజేపీ నాచారం డివిజన్ టిక్కెట్ దక్కలేదన్న మనస్తాపంతో అనుముల విజయలతా రెడ్డి అనే మహిళా నేత ఆత్మహత్యాయత్నం … Read More
0 comments:
Post a Comment