తిరువనంతపురం/హైదరాబాద్: కరోనా మహమ్మారికి ఇక్కడ, అక్కడ అనే ప్రాంతీయ భేదం అస్సలు తెలియనట్టుంది. నిన్నటి వరకూ కరోనా రహిత రాష్ట్రంగా దేశంలోనే గుర్తింపు పొందిన కేరళ రాష్ట్రంపై కరోనా పంజా విసురుతోంది. ఎండాకలం వైరస్ తగ్గుముఖం పడుతుందని భావించిన చాలా మంది కరోనా వ్యాప్తి చెందడం పట్ల ఖంగుతింటున్నారు. భారత దేశ వాతావరణానికి, వతావరణంలో ఉండే వేడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y5FPf7
Friday, May 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment