Tuesday, May 19, 2020

మదర్స్ డే రోజు ఆ తల్లికి అపూర్వ కానుక.. ఆశలు వదిలేసుకున్న 32 ఏళ్ల తర్వాత..

చైనాలో చిన్నతనంలోనే కిడ్నాప్‌కు గురైన ఓ వ్యక్తి 32 ఏళ్ల తర్వాత తిరిగి తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు. కిడ్నాప్‌కు గురైన కొడుకు ఆచూకీ కోసం ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. తల్లి తన ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి తన కొడుకు ఆచూకీ కనిపెట్టడం కోసం కొన్ని ఏళ్ల పాటు శ్రమించింది.ఈ క్రమంలో ఆ దంపతులు లక్ష

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bHmxud

Related Posts:

0 comments:

Post a Comment