ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. ఆరు గ్రామాల్లో తీవ్ర విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థకు హెచ్చరికలు చేశారు. గ్యాస్ లీకేజీకి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, ఇకపై ఒళ్లు దగ్గరపెట్టుకుంటే తప్ప ఆ కంపెనీని అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎల్జీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/367giyS
Monday, May 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment