ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తికి సంబంధించి మోస్ట్ ఎఫెక్టెడ్ రెండు జిల్లాల్లో మొదటిది గుంటూరు(122 కేసులు) కాగా, రెండోది కర్నూలు. ఇక్కడ ఇప్పటిదాకా 113 కేసులు నమోదుకాగా, రెండు మరణాలు సంభవించాయి. కొవిడ్-19 కారణంగా బుధవారం చనిపోయిన రెండో వ్యక్తి ఒక డాక్టర్ కావడంతో జిల్లాలో మళ్లీ భయాందోళనలు పెరిగాయి. తనకు వైరస్ ఉందన్న సంగతి తెలియకుండానే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xyWeZh
Thursday, April 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment