Thursday, April 16, 2020

ఏపీలో కరోనా: ఆ జిల్లాలో ఊహించని ఘటన.. కలెక్టర్ కీలక ప్రకటన..షేర్ చెయ్యండి..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తికి సంబంధించి మోస్ట్ ఎఫెక్టెడ్ రెండు జిల్లాల్లో మొదటిది గుంటూరు(122 కేసులు) కాగా, రెండోది కర్నూలు. ఇక్కడ ఇప్పటిదాకా 113 కేసులు నమోదుకాగా, రెండు మరణాలు సంభవించాయి. కొవిడ్-19 కారణంగా బుధవారం చనిపోయిన రెండో వ్యక్తి ఒక డాక్టర్ కావడంతో జిల్లాలో మళ్లీ భయాందోళనలు పెరిగాయి. తనకు వైరస్ ఉందన్న సంగతి తెలియకుండానే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xyWeZh

Related Posts:

0 comments:

Post a Comment