ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత రేషన్ కార్డు దారులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ప్రస్తుతం బియ్యం కార్డు దారులకు ఇస్తున్న వెయ్యి రూపాయల సాయాన్ని పాత రేషన్ కార్డు దారులకూ వర్తింప చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. పాత రేషన్ కార్డు దారులకూ.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bkOGb2
ఏపీలో పాత రేషన్ కార్డు దారులకు ఊరట- వెయ్యి రూపాయలు ఇవ్వాలని జగన్ ఆదేశం..
Related Posts:
లారీని ఢీకొట్టిన బైక్: చెలరేగిన మంటలు, ఇద్దరు సజీవ దహనంఅనంతపురం: జిల్లాలోని గుత్తిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం గుత్తి-నెల్లూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యా… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి -కొత్తగా 349 కేసులు, 2మరణాలు -విజయనగరం‘జోరో’ -1కోటికి వ్యాక్సిన్ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి దాదాపుగా తగ్గినట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. టెస్టులను యధావిధిగా కొనసాగిస్తున్నా, వెలుగులోకి వచ్చే కొత్త కేసుల… Read More
ప్రముఖ నృత్యకారుడు, శాస్త్రీయ నృత్య చరిత్రకారుడు ‘పద్మశ్రీ’ సునీల్ కొఠారీ కన్నుమూతప్రముఖ శాస్త్రీయ నృత్యకారుడు, నృత్య చరిత్రకారుడు, విమర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీల్ కొఠారీ కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. ఆదివారం గుండెపోట… Read More
2020 ఇయర్ ఎండర్: తెలంగాణలో మృతిచెందిన నేతలు వీరే.. రాజకీయ ప్రస్థానం..2020లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యంతో కొందరు/ హఠాన్మరణం మరికొందరు చెందారు. వారిలో నాయి… Read More
మాట్లాడేందుకు కత్తులు, కొడవళ్లతో వస్తారా? పెద్దారెడ్డి పెద్ద దొంగ: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనంఅనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో గత రెండ్రోజులుగా తాడిపత్రిలో రాజకీయ ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది వాతావరణం. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరె… Read More
0 comments:
Post a Comment