Tuesday, April 14, 2020

ఏపీలో పాత రేషన్ కార్డు దారులకు ఊరట- వెయ్యి రూపాయలు ఇవ్వాలని జగన్ ఆదేశం..

ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత రేషన్ కార్డు దారులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ప్రస్తుతం బియ్యం కార్డు దారులకు ఇస్తున్న వెయ్యి రూపాయల సాయాన్ని పాత రేషన్ కార్డు దారులకూ వర్తింప చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. పాత రేషన్ కార్డు దారులకూ.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bkOGb2

Related Posts:

0 comments:

Post a Comment