ఏపీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవాళ తాజా హెల్త్ బులిటెన్ ప్రకటించే సమయానికి ఏపీలో మొత్తం 143 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు, అనుమానితులు పెరుగుతున్న విశాఖ, నెల్లూరు జిల్లాల్లో రేపటి నుంచి ఉదయం నిత్యావసర వస్తువుల షాపింగ్ సమయాలు మరోసారి తగ్గాయి. దీనిప్రకారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aHe76w
Thursday, April 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment