Saturday, April 11, 2020

తప్పును సరిచేసుకున్నాం: భారత్‌‌లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లేదు: ప్రపంచఆరోగ్య సంస్థ

న్యూఢిల్లీ: కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. 200కు పైగా దేశాలు ఈ మహమ్మారి బారినపడ్డాయి. వేల సంఖ్యలో మరణించగా లక్షల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. ఇక అన్ని దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఇళ్లకే పరిమితం కావాలంటూ ప్రజలకు ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో వదంతులు సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి. ఏది నిజమో ఏది అవాస్తవమో తెలియక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aZHJw0

Related Posts:

0 comments:

Post a Comment