ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. సీతాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ బాలిక(13)పై ఆరుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడగా.. మరో నలుగురు తమ సెల్ఫోన్స్లో దాన్ని చిత్రీకరించారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VxO8JD
లాక్ డౌన్ వేళ దారుణం.. 13 ఏళ్ల బాలికపై ఆరుగురి గ్యాంగ్ రేప్..
Related Posts:
మా పెళ్లి చేసింది కేసీఆరే... భావోద్వేగానికి లోనైన దుబ్బాక అభ్యర్థి సోలిపేట సుజాత..దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తన పేరు ప్రకటించినందుకు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్… Read More
72 గంటల్లో మూడు ప్రమాదాలు: ట్రాఫిక్ రూల్స్ బేఖాతరు, ఎక్కడ.. ఎందుకంటే..?ప్రపంచంలో పొడవైన అటల్ రోహ్తంగ్ టన్నెల్లో వరస ప్రమాదాలు జరుగుతున్నాయి. టన్నెల్ ప్రారంభించిన 72 గంటల్లో మూడు యాక్సిడెంట్లు జరిగాయి. పర్యాటకులు వేగం… Read More
తల్లితండ్రులు కోరారని ఇంగ్లీష్ మీడియం అమలు చేయలేం - సుప్రీం ఛీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు..ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభా… Read More
బాలీవుడ్ డ్రగ్స్ కేసు: అక్టోబర్ 20 వరకు మళ్లీ రియా రిమాండ్ పొడిగింపు..ఎన్సీబీ వాదన ఇలా !!నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది . ముంబైలోని ప్రత్యేక ఎన్డిపిఎస్ కోర్టు రియా చక్రవర్తి, ష… Read More
ప్రతిపక్ష పాత్ర పోషించడంలో చంద్రబాబు ఫెయిల్, అందుకే డీజీపీకి లేఖలు: సజ్జల ఫైర్..ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. ఆయన డీజీపీకి ఎందుకు లేఖలు రాస్తున్నారని ప్రశ్నించారు. వాస్తవాలు తె… Read More
0 comments:
Post a Comment