ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. సీతాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ బాలిక(13)పై ఆరుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడగా.. మరో నలుగురు తమ సెల్ఫోన్స్లో దాన్ని చిత్రీకరించారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VxO8JD
Thursday, April 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment