ఆక్వా ఉత్పత్తుల ధరలను స్థిరంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకు ధరలు స్టేబుల్గా ఉంటాయని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఆదివారం గుడివాడలో ఆక్వా రైతులు మంత్రిని కలిసి రొయ్యల పెట్టుబడి, ఎగుమతి సమస్యలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి రైతులకు హామీనిచ్చారు. ఆక్వా రైతులకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yaHfof
Sunday, March 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment