కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వైరస్ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తన సోషల్ మీడియా ఖాతా నుంచి వైదొలుగుతానని సమయం వృధా చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భయానక వైరస్ ప్రబలిన కేసులు పెరుగుతుంటే.. నిజమైన లీడర్ దానిని అరికట్టడంపై దృష్టిసారిస్తారు అని రాహుల్ గాంధీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3alKCGO
కరోనా కల్లోలం: వైరస్ వ్యాపిస్తుంటే సోషల్ మీడియా గోల ఏంటీ..? రాహుల్ గాంధీ ఫైర్, మోడీ ఆన్సర్..
Related Posts:
క్యాబ్ ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక పోలీసులుహైదరాబాద్లో క్యాబ్లు రవాణ వ్యవస్థలో అంత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాటి ప్రయాణం, భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలను పోలీసులు ఏర్పాటు చేశా… Read More
సీఎం జగన్ మరో కీలక నిర్ణయం: ఏపీ అవరతరణ దినోత్సవం..ఇక ఏ రోజంటే: అయిదేళ్లుగా దూరంగా..!ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన నాటి నుండి ఏపీ ప్రజలకు దూరమైన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకులను ఈ ఏడాది నుండి నిర్వహించాల… Read More
రెచ్చగొట్టి సమ్మె! కేసీఆర్ ధనదాహంతో ఆర్టీసీకి రూ.1500 కోట్ల నష్టం: లెక్క చెప్పిన రేవంత్హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి సమ్మె చేయించారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవం… Read More
రాష్ట్రం ‘మెఘా’వృతం: ఆర్టీసీపై కేసీఆర్ కుట్రలు ఇవేనంటూ ఏకిపారేసిన రేవంత్హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టి ప్రైవేటీకరణ చేస్తానంటున్నారని సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోమవార… Read More
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష... కొత్త నోటిఫికేషన్పై చర్చసీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి సమావేశం ప్రగతి భవన్లో కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఐకాస చేపడుతున్న సమ్మె ఉదృతమైన నేపథ్యంలోనే తాజ… Read More
0 comments:
Post a Comment