ఇప్పుడు కరోనా సామాన్య ప్రజలనే కాక ప్రజా ప్రతినిధులను భయపెడుతుంది . ఎప్పుడు ఎవరికి ఎలా కరోనా వ్యాప్తి చెందుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేకి కూడా కరోనా సోకినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని సమాచారం . కరోనా టెర్రర్ లోనూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J4Yae6
Friday, March 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment