న్యూఢిల్లీ: 2012 నిర్భయ ఘటన నిందితులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు నిందితులు తమకు అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తాజాగా క్యూరేటివ్ పిటిషన్ వేసుకునేందుకు అనుమతించాలంటూ ముఖేష్ సింగ్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఉరిశిక్ష అమలును ఎలాగైనా ఆపించివేయాలన్న నిందితుడి కుట్రకు సుప్రీంకోర్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d3lOp9
నిర్భయ కేసు: నిందితుడు ముఖేష్ సింగ్ వేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
Related Posts:
జనసేన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీల నియామకంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్… Read More
ఇరాన్ ఆర్మీ చీఫ్ అంతిమయాత్రలో తొక్కిసలాట: 35 మంది దుర్మరణం.. 48 మందికి పైగా..!టెహ్రాన్: ఇరాన్ లో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. అమెరికా వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఖాసిం సోలేమని భౌతిక కాయానికి నిర్వ… Read More
టీడీపీ నేతల గృహ నిర్బంధంపై చంద్రబాబు ఫైర్ .. పోలీసులు తీరుపై టీడీపీ నేతల ఆగ్రహంఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులు 21 రోజులుగా కొనసాగిస్తున్న ఆందోళ… Read More
'వీర్సావర్కర్.. ఎంత వీరుడు..?' : కాంగ్రెస్ పుస్తకం.. నిషేధించాలని హిందూ సంఘాల డిమాండ్హిందూ మహాసభ వ్యవస్థాపకుడు వినాయక్ దామోదర్ సావర్కర్పై కాంగ్రెస్ ప్రచురించిన ఓ పుస్తకం వివాదాస్పదమవుతోంది. 'వీర్ సావర్కర్,ఎంత వీరుడు?' అనే టైటిల్తో ప్… Read More
జేఎన్యూ హింసపై హెచ్ఆర్డీ శాఖ సమావేశం: మీటింగ్కు గైర్హాజరైన వీసీఆదివారం జేఎన్యూలో జరిగిన హింసాత్మక ఘటనపై వివరణ ఇచ్చేందుకు జేఎన్యూ ఉన్నతాధికారులు హాజరుకావాలని హెచ్ఆర్డీ శాఖ ఆదేశాలు ఇవ్వగా ఈ సమావేశానికి వైస్ ఛాన్… Read More
0 comments:
Post a Comment