ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కరోనా వ్యాప్తికి ఎపిసెంటర్గా మారడంపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణ ఘటన లాగా తనకు అనిపించట్లేదని.. దీని వెనకాల ప్రీ-ప్లాన్డ్ కుట్ర కోణం ఉందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఏ ఉద్దేశంతో ఆ జమాత్ను నిర్వహించారు.. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తేల్చాల్సిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dLta0Q
Tuesday, March 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment