సికింద్రాబాద్లో ఓ సైకో రెచ్చిపోయాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై కర్రతో బలంగా దాడి చేశాడు. మొదట తలపై కొట్టడంతో.. అతను రోడ్డుపై పడిపోయాడు. ఆ తర్వాత కూడా వెనుక భాగంలో,తలపై మరోసారి దాడి చేశాడు. సైకో దాడిని గమనించిన ఓ వ్యక్తి.. అక్కడికి పరిగెత్తుకుని రావడంతో అతను పారిపోయాడు. పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39zoybF
సికింద్రాబాద్లో రెచ్చిపోయిన సైకో.. నడిరోడ్డుపై దారుణం..
Related Posts:
నిన్న కొడుకు.. నేడు కూతురు.. బయటకొస్తున్న 'కే' ట్యాక్స్ బాధితులు.. కోడెల కుమార్తెపై కేసు నమోదు..గుంటూరు : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం కే ట్యాక్స్ పేరుతో సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఐదేళ్లుగా కోడెల … Read More
రావెల! పొద్దున రాజీనామా..మధ్యాహ్నానికి బీజేపీలో!గుంటూరు: మాజీమంత్రి రావెల కిశోర్బాబు కన్ను ఈ సారి భారతీయ జనతాపార్టీపై పడింది. కాషాయ తీర్థాన్ని పుచ్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగం… Read More
సన్ ఫ్లవర్ ఆయిల్తో ఆరోగ్యానికి చేటా ? ఏ నూనె మంచిది ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151 వంట చేయాలి అన్న ఏవేని పిండి పదార్ధాలు తయారు చేసుకోవాలన్న ముఖ్యంగా కావలసియన్ వస్తువు… Read More
ప్రజాస్వమ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు ఎక్కడిది..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్..!!హైదరాబాద్ : ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వారు చేస్తే ఒప్ప… Read More
జగన్ సీఎం అయ్యాక తొలిసారి తిరుమలకు ప్రధాని.. ఏపీకి వరాల మూట ఇచ్చేనా?తిరుమల : ప్రధాని నరేంద్రమోడీ సాయంత్రం తిరుమలకు రానున్నారు. వైసీపీ చీఫ్ జగన్ ఏపీ సీఎం పగ్గాలు చేపట్టాక, రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతర… Read More
0 comments:
Post a Comment